దుబాయ్లో దొంగతనం.. ఐదుగురికి జైలు, జరిమానా
- December 26, 2022
దుబాయ్: దొంగనం ఆరోపణలపై అరెస్టయిన ఐదుగురు నిందితులకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ మూడు నెలల జైలుశిక్ష, Dhs8,000 జరిమానా విధించింది. ఇందులో నలుగురు ఆఫ్రికన్లు ఉన్నారు. శిక్షా కాలం పూర్తయిన తర్వాత వారిని బహిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గత జూలైలో అల్ వాస్ల్లోని ఒక కేఫ్ మేనేజర్ తన కార్యాలయంలోని సేఫ్ నుండి 8,000 Dhs దొంగిలించబడిందని ఫిర్యాదు చేశాడు. సంఘటన జరిగిన ఉదయం, తన సేఫ్ నుండి డబ్బు దొంగిలించబడినట్లు గుర్తించానని, అది పగలగొట్టినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డిటెక్టివ్ల బృందం కేఫ్లో పనిచేస్తున్న ముగ్గురు నిందితులే దొంగతనానికి పాల్పడ్డారని నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఇతరుల సహకారంతో కేఫ్లోని డబ్బును దొంగిలించేందుకు ప్లాన్ చేసినట్లు నిందితులు అంగీకరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







