భారతీయ ఇంజనీర్ల కోసం రిజిస్ట్రేషన్ డ్రైవ్ పొడిగింపు
- December 30, 2022
కువైట్: కువైట్లోని భారతీయ ఇంజనీర్ల కోసం రిజిస్ట్రేషన్ డ్రైవ్ను పొడిగించినట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. 08 డిసెంబర్ 2022న ప్రారంభించిన కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ డ్రైవ్లో పెద్ద సంఖ్యలో భారతీయ ఇంజనీర్లు ఎంబసీలో నమోదు చేసుకున్నారు. అయితే, కొంతమంది ఇంజనీర్లు ఇంకా నమోదు చేసుకోలేదని ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాబట్టి రిజిస్ట్రేషన్ గడువును 07 జనవరి 2023 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఇప్పటివరకు నమోదు చేసుకోని భారతీయ ఇంజనీర్లందరు (https://forms.gle/vFJaUcjjwftrqCYE6) లింక్ లో Google ఫారమ్ను పూరించడం ద్వారా వీలైనంత త్వరగా నమోదు చేసుకోవాలని ఎంబసీ కోరింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







