భారతీయ ఇంజనీర్ల కోసం రిజిస్ట్రేషన్ డ్రైవ్ పొడిగింపు
- December 30, 2022
కువైట్: కువైట్లోని భారతీయ ఇంజనీర్ల కోసం రిజిస్ట్రేషన్ డ్రైవ్ను పొడిగించినట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. 08 డిసెంబర్ 2022న ప్రారంభించిన కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ డ్రైవ్లో పెద్ద సంఖ్యలో భారతీయ ఇంజనీర్లు ఎంబసీలో నమోదు చేసుకున్నారు. అయితే, కొంతమంది ఇంజనీర్లు ఇంకా నమోదు చేసుకోలేదని ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాబట్టి రిజిస్ట్రేషన్ గడువును 07 జనవరి 2023 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఇప్పటివరకు నమోదు చేసుకోని భారతీయ ఇంజనీర్లందరు (https://forms.gle/vFJaUcjjwftrqCYE6) లింక్ లో Google ఫారమ్ను పూరించడం ద్వారా వీలైనంత త్వరగా నమోదు చేసుకోవాలని ఎంబసీ కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







