రెస్టారెంట్లో 35 కిలోల అన్ పిట్ ఆహారం ధ్వంసం
- December 30, 2022
మస్కట్: దఖ్లియా మున్సిపాలిటీ బహ్లా, అల్ హమ్రాలోని కేఫ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టింది.ఇందులో భాగంగా పౌర సంఘం అల్ హమ్రాలోని ఒక దుకాణంపై ఉల్లంఘనను జారీ చేసింది. బహ్లాలోని ఒక రెస్టారెంట్లో 35 కిలోల సరిపడని(అన్ పిట్) గుర్తించి ఆహారాన్ని ధ్వంసం చేసింది. పబ్లిక్ హెల్త్ నిబంధనలు సర్వీస్ ప్రొవైడర్లు, క్లయింట్లు ఇద్దరికీ కొన్ని మార్గదర్శకాలు, అవసరాలకు కట్టుబడి ఉండటం అవసరమని అధికారులు తెలిపారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకుంటామని దఖ్లియా మున్సిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







