రెస్టారెంట్లో 35 కిలోల అన్ పిట్ ఆహారం ధ్వంసం
- December 30, 2022
మస్కట్: దఖ్లియా మున్సిపాలిటీ బహ్లా, అల్ హమ్రాలోని కేఫ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టింది.ఇందులో భాగంగా పౌర సంఘం అల్ హమ్రాలోని ఒక దుకాణంపై ఉల్లంఘనను జారీ చేసింది. బహ్లాలోని ఒక రెస్టారెంట్లో 35 కిలోల సరిపడని(అన్ పిట్) గుర్తించి ఆహారాన్ని ధ్వంసం చేసింది. పబ్లిక్ హెల్త్ నిబంధనలు సర్వీస్ ప్రొవైడర్లు, క్లయింట్లు ఇద్దరికీ కొన్ని మార్గదర్శకాలు, అవసరాలకు కట్టుబడి ఉండటం అవసరమని అధికారులు తెలిపారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకుంటామని దఖ్లియా మున్సిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







