దుబాయ్లో ప్రజా రవాణాను ఉపయోగించిన 2.1 మిలియన్ల మంది
- January 02, 2023
యూఏఈ: 2023 నూతన సంవత్సర వేడుకలో 2,166,821 మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, షేర్డ్ మొబిలిటీ టాక్సీలను ఉపయోగించారని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. గత సంవత్సరం కంటే 33 శాతం(1,632,552) అధికమన్నారు.
మెట్రో: 958,161 మంది (గత సంవత్సరం 640,175 మంది), ట్రామ్: 49,855 రైడర్లు (గత సంవత్సరం 34,672 మంది), పబ్లిక్ బస్సులు: 395,930 రైడర్లు (గత సంవత్సరం 331,837), సముద్ర రవాణా మార్గం: 77,844 రైడర్లు (గత సంవత్సరం 50,398), ఇ-హైలర్: 125,651 రైడర్లు (గత సంవత్సరం 96,937 మంది), టాక్సీ: 558,079 మంది (గత సంవత్సరం 476,831 మంది), షేర్డ్ మొబిలిటీ అంటే: 1,301 రైడర్స్ (గత సంవత్సరం 1,011) ఉపయోగించారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







