దుబాయ్లో ప్రజా రవాణాను ఉపయోగించిన 2.1 మిలియన్ల మంది
- January 02, 2023
యూఏఈ: 2023 నూతన సంవత్సర వేడుకలో 2,166,821 మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, షేర్డ్ మొబిలిటీ టాక్సీలను ఉపయోగించారని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. గత సంవత్సరం కంటే 33 శాతం(1,632,552) అధికమన్నారు.
మెట్రో: 958,161 మంది (గత సంవత్సరం 640,175 మంది), ట్రామ్: 49,855 రైడర్లు (గత సంవత్సరం 34,672 మంది), పబ్లిక్ బస్సులు: 395,930 రైడర్లు (గత సంవత్సరం 331,837), సముద్ర రవాణా మార్గం: 77,844 రైడర్లు (గత సంవత్సరం 50,398), ఇ-హైలర్: 125,651 రైడర్లు (గత సంవత్సరం 96,937 మంది), టాక్సీ: 558,079 మంది (గత సంవత్సరం 476,831 మంది), షేర్డ్ మొబిలిటీ అంటే: 1,301 రైడర్స్ (గత సంవత్సరం 1,011) ఉపయోగించారు.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







