దుబాయ్లో ప్రజా రవాణాను ఉపయోగించిన 2.1 మిలియన్ల మంది
- January 02, 2023
యూఏఈ: 2023 నూతన సంవత్సర వేడుకలో 2,166,821 మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, షేర్డ్ మొబిలిటీ టాక్సీలను ఉపయోగించారని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. గత సంవత్సరం కంటే 33 శాతం(1,632,552) అధికమన్నారు.
మెట్రో: 958,161 మంది (గత సంవత్సరం 640,175 మంది), ట్రామ్: 49,855 రైడర్లు (గత సంవత్సరం 34,672 మంది), పబ్లిక్ బస్సులు: 395,930 రైడర్లు (గత సంవత్సరం 331,837), సముద్ర రవాణా మార్గం: 77,844 రైడర్లు (గత సంవత్సరం 50,398), ఇ-హైలర్: 125,651 రైడర్లు (గత సంవత్సరం 96,937 మంది), టాక్సీ: 558,079 మంది (గత సంవత్సరం 476,831 మంది), షేర్డ్ మొబిలిటీ అంటే: 1,301 రైడర్స్ (గత సంవత్సరం 1,011) ఉపయోగించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







