ఈ ఏడాది చివర్లో అల్ ముతాహిదా టవర్ ప్రారంభం
- April 28, 2016
వివా బహ్రియాలోని 'పెరల్ ఖతార్ ఐకానిక్ టవర్ అల్ ముతాహిదా' ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. యునైటెడ్ డెవలప్మెంట్ కంపెనీ (యుడిసి) మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ హుస్సేన్ అక్బర్ అల్ బకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రముఖ ఖతార్ షేల్ హోల్డింగ్ కంపెనీ అయిన యుడిసి మరియు మాస్టర్ డెవలపర్ ఆఫ్ ది పెరల్ ఖతార్, మూడు రోజులపాటు జరిగే సిటీస్కేప్ 2016, దోహా ఎగ్జిబిషన్లో అల్ మతాహిదా సహా పలు ప్రాజెక్టులను, ప్రాపర్టీలను ప్రదర్శనకు ఉంచాయి. సిగ్నేచర్ టవర్లో మిగతా టవర్స్కి భిన్నంగా లగ్జరీ లెవల్లో ఉంటాయని అల్ బకర్ చెప్పారు. సరికొత్త పేమెంట్ ప్లాన్స్తో యుడిసి ఆఫర్ చేస్తోందనీ, కొనుగోలుదారులకు ఇదెంతో సులువుగా ఉంటుందని ఆయన వివరించారు. యుడిసికి చెందిన మదీనా సెంట్రాలె ప్రాజెక్ట్లో 95 శాతం ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. ఇందులో 538 మెడిటెర్రానీన్ స్టైల్ మిడ్ రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. రిటైల్ విభాగానికి సంబంధించి 700,000 చదరపు మీటర్ల స్థలం అందుబాటులో ఉంటుంది. ఇండోర్ షాపింగ్ కాంప్లెక్స్ ఇందులో మరో ప్రధాన ఆకర్షణ. జూన్ లేదా జులైలో యుడిసి అబ్రాజ్ క్వార్టీయర్ టవర్స్ని ష్ట్రప్రారంభించనుంది. ఇందులో 42 స్టోరీ టవర్స్ ఉంటాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









