లుసైల్ బౌలేవార్డ్ రహదారిపై దూసుకుపోనున్న వాహనాలు
- January 06, 2023
దోహా: జనవరి 7వ తేదీ రాత్రి 10 గంటల నుంచి లుసైల్ బౌలేవార్డ్ ప్రధాన రహదారి వాహనాల రాకపోకలకు తెరవబడుతుంది. ఈ మేరకు ఖతారీ డైయర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ప్రకటించింది. ఫిఫా ప్రపంచ కప్ సమయంలో ప్రసిద్ధ గమ్యస్థానమైన లుసైల్ బౌలేవార్డ్, ఖతార్ జాతీయ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 18, 2022న టోర్నమెంట్ ముగిసిన తర్వాత రెండు వారాల వరకు కేవలం పాదచారులకు మాత్రమే తెరిచి ఉంది. ఫిఫా ప్రపంచ కప్ సంబరాలతో సందడిగా ఉండే 1.3 కిలోమీటర్ల అవెన్యూ టోర్నమెంట్ సందర్భంగా వేలాది మంది అభిమానులకు స్వాగతం పలికింది.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!









