1.5 మిలియన్లు గెలుచుకున్న ఇండియన్ నేషనల్
- January 08, 2023
కువైట్: కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నిర్వహించిన అల్ నజ్మా ఖాతా డ్రాలో ఇండియన్ నేషనల్ మలయిల్ మూసా కోయా బహుమతిని గెలుచుకున్నారు. మూసా కోయా గురువారం మూరూజ్లో జరిగిన మెగా డ్రాలో సుమారు 40 కోట్ల రూపాయల విలువైన 1.5 మిలియన్ దినార్లను గెలుచుకున్నాడు. కేరళకు చెందిన మూసా కోయా.. కువైట్ టైమ్స్ వార్తాపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, మంగాఫ్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









