1.5 మిలియన్లు గెలుచుకున్న ఇండియన్ నేషనల్
- January 08, 2023
కువైట్: కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నిర్వహించిన అల్ నజ్మా ఖాతా డ్రాలో ఇండియన్ నేషనల్ మలయిల్ మూసా కోయా బహుమతిని గెలుచుకున్నారు. మూసా కోయా గురువారం మూరూజ్లో జరిగిన మెగా డ్రాలో సుమారు 40 కోట్ల రూపాయల విలువైన 1.5 మిలియన్ దినార్లను గెలుచుకున్నాడు. కేరళకు చెందిన మూసా కోయా.. కువైట్ టైమ్స్ వార్తాపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, మంగాఫ్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
- ఫ్రాన్స్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ
- FTPC ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే జాతీయ పురస్కారాలు
- కువైట్ లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు..!!
- దుబాయ్లో పోగొట్టుకున్న 3,000 దిర్హామ్లు..స్వదేశానికి వెళ్లాక అందాయి..!!
- కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ రిజర్వ్లో తొలిసారిగా 34 కొత్త పక్షి జాతులు నమోదు..!!
- అమీర్ ను ప్రశంసించిన ఇరాన్ అధ్యక్షుడు..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాల పై చర్చించిన ఒమన్, జర్మనీ..!!









