1.5 మిలియన్లు గెలుచుకున్న ఇండియన్ నేషనల్
- January 08, 2023
కువైట్: కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నిర్వహించిన అల్ నజ్మా ఖాతా డ్రాలో ఇండియన్ నేషనల్ మలయిల్ మూసా కోయా బహుమతిని గెలుచుకున్నారు. మూసా కోయా గురువారం మూరూజ్లో జరిగిన మెగా డ్రాలో సుమారు 40 కోట్ల రూపాయల విలువైన 1.5 మిలియన్ దినార్లను గెలుచుకున్నాడు. కేరళకు చెందిన మూసా కోయా.. కువైట్ టైమ్స్ వార్తాపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, మంగాఫ్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







