సాంకేతిక లోపంతో నిలిచిన దుబాయ్ మెట్రో సేవలు పున:ప్రారంభం
- January 20, 2023
దుబాయ్: సాంకేతిక లోపంతో నిలిచిన దుబాయ్ మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. రెడ్లైన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిన సర్వీసులు యథావిధిగా ప్రారంభమయ్యాయని దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈక్విటీ స్టేషన్, జెబెల్ అలీ స్టేషన్ మధ్య దుబాయ్ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అయితే, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేశామని అథారిటీ తెలిపింది. మెట్రో సర్వీసుల పున:ప్రారంభం పై అధికార యంత్రాంగం ట్వీట్ చేసింది "ఈక్విటీ స్టేషన్, జబల్ అలీ స్టేషన్ మధ్య మెట్రో సర్వీసులు తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. మీ సహకారానికి ధన్యవాదాలు." అంటూ అథారిటీ తన ట్వీట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







