ఒమన్ లో ఎన్టీఆర్ కు ఘన నివాళి
- January 20, 2023
మస్కట్: ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ ఆధ్వర్యంలో తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక..స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు ఈ రోజు జరిగింది.ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ కో-ఆర్డినేటర్స్ మొహమ్మద్ ఇమామ్, ముప్పవరపు శ్రీను బాబు, కంతేటి రాఘవేంద్ర, తేలప్రోలు వాసు బాబు, వేములపల్లి పవన్, కొర్రపాటి రమేష్, గారపాటి సత్య శ్రీధర్, వడ్లపట్ల మురళి, గురు మూర్తి ,అమతీ సీతారామయ్య, సూరపనేని రాజా, అమిలినేని గిరి బాబు, గాలి నెహ్రు, అనిల్ నాగిడి, తేల్లా అనిల్ కుమార్, గింజుపల్లి శ్రీనివాస రావు, బండ్లమూడి శ్రీనివాసరావు మరియు తెలుగు దేశం కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ