ఒమన్ లో ఎన్టీఆర్ కు ఘన నివాళి
- January 20, 2023
మస్కట్: ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ ఆధ్వర్యంలో తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక..స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు ఈ రోజు జరిగింది.ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ కో-ఆర్డినేటర్స్ మొహమ్మద్ ఇమామ్, ముప్పవరపు శ్రీను బాబు, కంతేటి రాఘవేంద్ర, తేలప్రోలు వాసు బాబు, వేములపల్లి పవన్, కొర్రపాటి రమేష్, గారపాటి సత్య శ్రీధర్, వడ్లపట్ల మురళి, గురు మూర్తి ,అమతీ సీతారామయ్య, సూరపనేని రాజా, అమిలినేని గిరి బాబు, గాలి నెహ్రు, అనిల్ నాగిడి, తేల్లా అనిల్ కుమార్, గింజుపల్లి శ్రీనివాస రావు, బండ్లమూడి శ్రీనివాసరావు మరియు తెలుగు దేశం కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..