జనవరి 26న ఇండియన్ ఎంబసీలో గణతంత్ర దినోత్సవం
- January 24, 2023
కువైట్: జనవరి 26వ తేదీన( గురువారం) ఉదయం ఎంబసీ ప్రాంగణంలో 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు కువైట్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఉదయం 9:00 గంటలకు జరిగే ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా భారతీయ పౌరులను ఆహ్వానించింది. ఉదయం 9:00 గంటలకు భారత రాయబారి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని, అనంతరం భారత రాష్ట్రపతి సందేశాన్ని చదివి విన్పిస్తారని తెలిపింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భారతీయ పౌరులందరు భారత రాయబార కార్యాలయం (https://forms.gle/X4yVo76572WjN7cu5) లింక్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







