యూఏఈలో పెరుగుతున్న పివిడి తీవ్రత
- April 30, 2016
పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ (పివిడి) కేసులు యూఏఈలో పెరుగుతున్నాయని ఓ అంతర్జాతీయ పరిశోధన వెల్లడించింది. కువైట్, యూఏఈ మరియు ఖతార్లో ఈ మేరకు సర్వే జరిగింది. యూఏఈలో 18 నుంచి ఏళ్ళ పబడిన వ్యక్తులకు 64 హెల్త్ సెంటర్లలో ఈ సర్వే నిర్వహించగా, 13.5 శాతం మందిలో దీన్ని గుర్తించారు. పివిడి కారణంగా ఆర్టెరీస్ మరియు వెయిన్స్లో తక్కువ బ్లడ్ సర్కులేషన్ సమస్యలు తలెత్తుతాయి. ఇది ముందు ముందు సీరియస్ ప్రాబ్లమ్గా మారుతుంది. పూర్ బ్లడ్ ఫ్లో కారణంగా వెరికోస్ వెయిన్స్ అనే సమస్య తలెత్తుతుంది. హెమరేజ్కి సంబంధించి హై రిస్క్ని కూడా పివిడి తీసుకొస్తుంది. సకాలంలో గుర్తించి, వైద్యం అందిస్తే సమస్యను చాలావరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..









