క్యుటిఎకి అరుదైన గౌరవం
- April 30, 2016ఖతార్ టూరిజం అథారిటీ యాక్టింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అహ్మద్ అల్ ఒబైద్లీని ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని అవార్డ్తో సత్కరించారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కన్సర్వేషన్ అండ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (తర్షీద్) ఆఫ్ ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) నాలుగవ వార్షిక వేడుకల్లో ఈ అవార్డుని ప్రధానం చేశారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ సెలబ్రేషన్స్లో ఖతార్ టూరిజం అథారిటీ సేవలకు గుర్తింపు లభించింది. 'గిఫ్ట్ ఎర్త్ వన్ అవర్' పేరుతో జరిగిన కార్యక్రమంలో క్యుటిఎతోపాటు 40 అనుబంధ సంస్థలు ఇందులో భాగం పంచుకున్నాయి. హోటల్కి విచ్చేసిన అతిథులు కూడా తమ రూమ్లోని లైట్స్ని డిమ్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా