క్యుటిఎకి అరుదైన గౌరవం
- April 30, 2016
ఖతార్ టూరిజం అథారిటీ యాక్టింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అహ్మద్ అల్ ఒబైద్లీని ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని అవార్డ్తో సత్కరించారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కన్సర్వేషన్ అండ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (తర్షీద్) ఆఫ్ ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) నాలుగవ వార్షిక వేడుకల్లో ఈ అవార్డుని ప్రధానం చేశారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ సెలబ్రేషన్స్లో ఖతార్ టూరిజం అథారిటీ సేవలకు గుర్తింపు లభించింది. 'గిఫ్ట్ ఎర్త్ వన్ అవర్' పేరుతో జరిగిన కార్యక్రమంలో క్యుటిఎతోపాటు 40 అనుబంధ సంస్థలు ఇందులో భాగం పంచుకున్నాయి. హోటల్కి విచ్చేసిన అతిథులు కూడా తమ రూమ్లోని లైట్స్ని డిమ్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







