27 కిలోల మెథాంఫేటమిన్, 17,000 ట్యాబ్లెట్లు స్వాధీనం
- February 18, 2023
రియాద్ : 27 కిలోల కంటే ఎక్కువ మెథాంఫేటమిన్, 17,000 నిషేధిత టాబ్లెట్లను అక్రమంగా తరలించడానికి చేసిన రెండు ప్రయత్నాలను విజయవంతంగా విఫలం చేసినట్లు అల్-బాథా క్రాస్-బోర్డర్ చెక్పాయింట్కు చెందిన జకాత్, టాక్స్ & కస్టమ్స్ అథారిటీ (ZATCA) వెల్లడించింది. బయటి నుంచి భూ సరిహద్దు దాటుతుండగా రెండు ట్రక్కుల్లో దాచి ఉంచిన అక్రమ డ్రగ్స్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. నిందితులను అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు హాజరుపరిచేందుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!







