ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి, పలువురికి గాయాలు
- February 18, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 53 మంది ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. 53 మందితో వెళ్తున్న బస్సు అల్-బస్తాన్-వాడి అల్-కబీర్ రోడ్కు వెళ్లే క్వాంటాబ్ అకాబా నుండి వెళ్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే నలుగురు ప్రయాణికులు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.మిగతా ప్రయాణికుల్లో ఏడుగురికి మోస్తరు గాయాలు కాగా..38 మందికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







