ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి, పలువురికి గాయాలు
- February 18, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 53 మంది ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. 53 మందితో వెళ్తున్న బస్సు అల్-బస్తాన్-వాడి అల్-కబీర్ రోడ్కు వెళ్లే క్వాంటాబ్ అకాబా నుండి వెళ్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే నలుగురు ప్రయాణికులు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.మిగతా ప్రయాణికుల్లో ఏడుగురికి మోస్తరు గాయాలు కాగా..38 మందికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









