గన్నవరం టు కడప ట్రూజెట్ సర్వీసులు
- May 03, 2016
ట్రూజెట్ విమానయాన సంస్థ గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు సర్వీసులను ఈరోజు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సర్వీసును ప్రారంభించారు. 75 మంది ప్రయాణికులతో తొలి విమానం కడపకు బయలుదేరి వెళ్లింది. వీరిలో 15 మంది అనాధ పిల్లలున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... త్వరలో కడప విమానాశ్రయం నుంచి విశాఖ, బెంగళూరు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







