సేవల్లో నిర్లక్ష్యం.. పబ్లిక్ ప్రాసిక్యూషన్కు ఉద్యోగులు రిఫర్
- February 20, 2023
మస్కట్: 2023 సంవత్సరానికి సంబంధించి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని కారణంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు కువైట్ గృహనిర్మాణం, పట్టణ ప్రణాళికా మంత్రిత్వ శాఖ (MoHUP) వెల్లడించింది. ఇఫ్సా (బహిర్గతం) చొరవలో భాగంగా గత సంవత్సరంలో తమకు 91 నివేదికలు అందాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో29 నివేదికలను అంతర్గత కమిటీ పరిష్కరించినట్లు, మిగతా వాటిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు వెల్లడించింది. సేవలు అందించడంలో నిర్లక్ష్యం, సర్వీస్ రూల్స్ అతిక్రమించడం వంటి వాటిని ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







