సేవల్లో నిర్లక్ష్యం.. పబ్లిక్ ప్రాసిక్యూషన్కు ఉద్యోగులు రిఫర్
- February 20, 2023
మస్కట్: 2023 సంవత్సరానికి సంబంధించి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని కారణంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు కువైట్ గృహనిర్మాణం, పట్టణ ప్రణాళికా మంత్రిత్వ శాఖ (MoHUP) వెల్లడించింది. ఇఫ్సా (బహిర్గతం) చొరవలో భాగంగా గత సంవత్సరంలో తమకు 91 నివేదికలు అందాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో29 నివేదికలను అంతర్గత కమిటీ పరిష్కరించినట్లు, మిగతా వాటిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు వెల్లడించింది. సేవలు అందించడంలో నిర్లక్ష్యం, సర్వీస్ రూల్స్ అతిక్రమించడం వంటి వాటిని ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









