సేవల్లో నిర్లక్ష్యం.. పబ్లిక్ ప్రాసిక్యూషన్కు ఉద్యోగులు రిఫర్
- February 20, 2023
మస్కట్: 2023 సంవత్సరానికి సంబంధించి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని కారణంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు కువైట్ గృహనిర్మాణం, పట్టణ ప్రణాళికా మంత్రిత్వ శాఖ (MoHUP) వెల్లడించింది. ఇఫ్సా (బహిర్గతం) చొరవలో భాగంగా గత సంవత్సరంలో తమకు 91 నివేదికలు అందాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో29 నివేదికలను అంతర్గత కమిటీ పరిష్కరించినట్లు, మిగతా వాటిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు వెల్లడించింది. సేవలు అందించడంలో నిర్లక్ష్యం, సర్వీస్ రూల్స్ అతిక్రమించడం వంటి వాటిని ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







