279 మంది సౌదీ మహిళా గ్రాడ్యుయేట్ల పాసింగ్ అవుట్ పరేడ్
- February 23, 2023
రియాద్: పాస్పోర్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి 279 మంది సౌదీ మహిళా రిక్రూటర్ల గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఇంటీరియర్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో జరిగి ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్-యాహ్యా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ వేడుకలో ఐదవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ లో భాగంగా సౌదీ రిక్రూట్ గ్రాడ్యుయేట్లు సైనిక కవాతును ప్రదర్శించారు. సైనిక కవాతులో భాగంగా భద్రతా విభాగంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ వేడుకలో లెఫ్టినెంట్ జనరల్ అల్-యాహ్యా పాల్గొని రిక్రూట్ అయిన వారికి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ తరఫున శుభాకాంక్షలను తెలియజేశారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









