సివరాఖరికి శివగామికే ఫిక్సయిపోయిన త్రివిక్రముడు.!
- February 27, 2023
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జెట్ స్పీడులో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి మహేష్ బాబు ఇంట వరుస విషాదాలతో బ్రేకులు పడిన సంగతి తెలిసిందే.
ఈ మధ్యనే మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్ రోల్ పోషిస్తోంది. అలాగే, త్రివిక్రమ్ సినిమాల్లో సహజంగానే ఓ సీనియర్ లేడీ పాత్రకు అత్యధిక ప్రాధాన్యత వుంటుంది. అలా ఈ సినిమాలోనూ ఓ సీనియర్ లేడీ పవర్ ఫుల్ వుండనే వుంది.
ఆ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి పలువురు సీనియర్ నటీమణుల పేర్లు వినిపించగా.. చివరికి టాలీవుడ్ డేరింగ్ లేడీ రమ్యకృష్ణ వద్దే త్రివిక్రమ్ బండి ఆగిపోయింది. ఎంతైనా శివగామికి మించిన వాళ్లుంటారా చెప్పండి.! త్వరలో జరగబోయే షెడ్యూల్లో రమ్యకృష్ణ పాల్గొనబోతోందనీ సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







