‘దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో’ను సందర్శించిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్
- March 03, 2023
యూఏఈ: మిడిల్ ఈస్ట్ అతిపెద్ద సముద్ర యాత్ర అయిన దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో యొక్క 29వ ఎడిషన్ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సందర్శించారు. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రదర్శన మార్చి 5 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్.. ప్రదర్శించిన అత్యంత ప్రముఖమైన పడవలు, ఓడల గురించి అడిగి తెలుసుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2023 ఎడిషన్ కోసం ప్రపంచంలోని ప్రముఖ సముద్ర బ్రాండ్ల నుండి 175 పడవలు, ఓడలను ఇందులో ప్రదర్శించారు. 60 దేశాల నుండి 1,000 కంటే ఎక్కువ ఎగ్జిబిటింగ్ కంపెనీలు, బ్రాండ్లను కలిగి ఉంది. ఐదు రోజులలో 30,000 మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







