శరీరానికి మేలు చేసే ఈ బ్యాక్టీరియా గురించి మీకు తెలుసా.?
- March 06, 2023బ్యాక్టీరియా ఎటాక్ చేస్తే అస్వస్థతకు గురి అవుతామనీ, అనారోగ్యం పాలవుతామనీ తెలిసిందే. అయితే, బ్యాక్టీరియాలోనూ మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా వుంటుందన్న సంగతి మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ముఖ్యంగా మన శరీరాన్ని ముఖ్యంగా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా వుంచే బ్యాక్టీరియా మన శరీరంలో వుంటుంది.. అది మనం తీసుకునే ఆహారం ద్వారానే శరీరంలోనికి ప్రవేశిస్తుంది.
ఆ ఆహారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పులియబెట్టిన ఆహార పదార్ధాల్లో వుండే బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పేగులు ఆరోగ్యంగా వుంచేందుకు తోడ్పడుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా వుంటుంది.
ఏంటా ఆహారం.?
పులియబెట్టిన ఇడ్లీ, దోశె పిండిలో ఈ బ్యాక్టీరియా అధికంగా వుంటుంది. అందుకే ఉదయం ఆహారంలో పులియబెట్టిన పిండితో చేసిన ఇడ్లీ, దోశె, ఊతప్పం వంటి రుచికరమైన వంటకాలను చేసుకుని తింటే జిహ్వకి రుచి. ఒంటికి ఆరోగ్యం.
తాజా వార్తలు
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి