యువరాణి అల్-జవరా బింట్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల్లో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- March 11, 2023
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం రియాద్లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా గ్రాండ్ మసీదులో దివంగత యువరాణి అల్-జవహారా బింట్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ సౌద్ అంత్యక్రియలకు ప్రార్థనలు నిర్వహించారు. సౌదీ రాజకుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ అధికారులు కూడా అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రిన్సెస్ అల్జావరా మరణించినట్లు రాయల్ కోర్ట్ గురువారం ప్రకటించిన విషయం తెలిసినదే.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









