యువరాణి అల్-జవరా బింట్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల్లో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- March 11, 2023
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం రియాద్లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా గ్రాండ్ మసీదులో దివంగత యువరాణి అల్-జవహారా బింట్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ సౌద్ అంత్యక్రియలకు ప్రార్థనలు నిర్వహించారు. సౌదీ రాజకుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ అధికారులు కూడా అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రిన్సెస్ అల్జావరా మరణించినట్లు రాయల్ కోర్ట్ గురువారం ప్రకటించిన విషయం తెలిసినదే.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









