యువరాణి అల్-జవరా బింట్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల్లో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- March 11, 2023
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం రియాద్లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా గ్రాండ్ మసీదులో దివంగత యువరాణి అల్-జవహారా బింట్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ సౌద్ అంత్యక్రియలకు ప్రార్థనలు నిర్వహించారు. సౌదీ రాజకుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ అధికారులు కూడా అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రిన్సెస్ అల్జావరా మరణించినట్లు రాయల్ కోర్ట్ గురువారం ప్రకటించిన విషయం తెలిసినదే.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







