కారు ప్రమాదంలో మరణించిన భారతీయ నర్సు
- March 14, 2023
కువైట్: 40 ఏళ్ల భారతీయ నర్సు జస్తీ రోస్ భారతదేశంలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించింది. జస్టిరోస్ కువైట్లోని జాబర్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. కేరళలోని చంగనస్సేరి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమే కుటుంబం ఫిబ్రవరి 28న భారత్కు విహారయాత్రకు వెళ్లారు. ఆమె భర్త జెసిన్ హ్యుందాయ్ కువైట్లో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు జోవాన్, జోనా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







