కారు ప్రమాదంలో మరణించిన భారతీయ నర్సు
- March 14, 2023
కువైట్: 40 ఏళ్ల భారతీయ నర్సు జస్తీ రోస్ భారతదేశంలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించింది. జస్టిరోస్ కువైట్లోని జాబర్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. కేరళలోని చంగనస్సేరి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమే కుటుంబం ఫిబ్రవరి 28న భారత్కు విహారయాత్రకు వెళ్లారు. ఆమె భర్త జెసిన్ హ్యుందాయ్ కువైట్లో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు జోవాన్, జోనా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







