1,815 మంది ప్రవాస ఉపాధ్యాయులు తొలగింపు
- March 16, 2023
కువైట్: విద్యా మంత్రిత్వ శాఖ తన కువైటైజేషన్ విధానంలో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి నాటికి 1,815 మంది పురుష, మహిళా ప్రవాస ఉపాధ్యాయులను తొలగించింది. అదే విధగా 209 ప్రవాస విభాగాల అధిపతుల ఒప్పందాలను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అహ్మద్ అల్-వహిదా తెలిపారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధనల మంత్రి డాక్టర్ హమద్ అల్-అద్వానీ నేరుగా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్-వహిదా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







