1,815 మంది ప్రవాస ఉపాధ్యాయులు తొలగింపు
- March 16, 2023
కువైట్: విద్యా మంత్రిత్వ శాఖ తన కువైటైజేషన్ విధానంలో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి నాటికి 1,815 మంది పురుష, మహిళా ప్రవాస ఉపాధ్యాయులను తొలగించింది. అదే విధగా 209 ప్రవాస విభాగాల అధిపతుల ఒప్పందాలను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అహ్మద్ అల్-వహిదా తెలిపారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధనల మంత్రి డాక్టర్ హమద్ అల్-అద్వానీ నేరుగా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్-వహిదా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- విజిట్ వీసా గడువు ముగిసిన వారి గురించి చెప్పకపోతే..జైలు శిక్, SR50,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా..Dh5 మిలియన్లు గెలిచిన విజేత..!!
- ప్రైవేట్ రంగానికి కొత్త వర్కింగ్ అవర్స్..ప్రకటించిన ఖతార్..!!
- ఒమన్ లో రవిశంకర్ సెలబ్రేట్ లైఫ్ ఇంటరాక్షన్ సక్సెస్..!!
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం









