1,815 మంది ప్రవాస ఉపాధ్యాయులు తొలగింపు
- March 16, 2023
కువైట్: విద్యా మంత్రిత్వ శాఖ తన కువైటైజేషన్ విధానంలో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి నాటికి 1,815 మంది పురుష, మహిళా ప్రవాస ఉపాధ్యాయులను తొలగించింది. అదే విధగా 209 ప్రవాస విభాగాల అధిపతుల ఒప్పందాలను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అహ్మద్ అల్-వహిదా తెలిపారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధనల మంత్రి డాక్టర్ హమద్ అల్-అద్వానీ నేరుగా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్-వహిదా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









