1,815 మంది ప్రవాస ఉపాధ్యాయులు తొలగింపు
- March 16, 2023
కువైట్: విద్యా మంత్రిత్వ శాఖ తన కువైటైజేషన్ విధానంలో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి నాటికి 1,815 మంది పురుష, మహిళా ప్రవాస ఉపాధ్యాయులను తొలగించింది. అదే విధగా 209 ప్రవాస విభాగాల అధిపతుల ఒప్పందాలను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అహ్మద్ అల్-వహిదా తెలిపారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధనల మంత్రి డాక్టర్ హమద్ అల్-అద్వానీ నేరుగా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్-వహిదా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!