నకిలీ జీసీసీ కరెన్సీలతో షాపింగ్.. ఐదుగురు అరెస్ట్
- March 16, 2023
మస్కట్: అల్-దహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సహకారంతో నకిలీ జీసీసీ కరెన్సీలతో షాపింగ్ చేసిన ఆరోపణలపై ఐదుగురు పౌరులను అల్-బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారు అల్ బురైమి గవర్నరేట్లోని అనేక దుకాణాల నుండి కొనుగోలు చేయడానికి నకిలీ కరెన్సీని ఉపయోగించారని పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలను పూర్తి చేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపింది. ఒమానీ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 175 ప్రకారం.. దేశంలో లేదా మరొక దేశంలో చట్టబద్ధంగా చెలామణిలో ఉన్న కరెన్సీని నకిలీ చేసిన వారికి 5-15 ఏళ్ల మధ్య జైలుశిక్ష విధించబడుతుందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







