దుబాయ్ ఇంటర్నేషనల్ హార్స్ ఫెయిర్కు హాజరైన షేక్ మహ్మద్
- March 18, 2023
దుబాయ్: 20వ దుబాయ్ ఇంటర్నేషనల్ అరేబియన్ హార్స్ ఛాంపియన్షిప్కు వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుక్రవారం హాజరయ్యారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మార్చి 17న ప్రారంభమైన ఈ ఛఆంపియన్ షిప్ 19వ తేదీ వరకు జరుగనుంది. ఇందులో 14 విభాగాల్లో 151 గుర్రాలు పోటీ పడుతున్నాయి. మొత్తం $4 మిలియన్ల ప్రైజ్ మనీ బహుమతి కింద ప్రకటించారు. షేక్ మొహమ్మద్ తోపాటు షేక్ హెస్సా బింట్ హమ్దాన్ అల్ మక్తూమ్, దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హెలాల్ అల్ మర్రి ఉన్నారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









