దుబాయ్ ఇంటర్నేషనల్ హార్స్ ఫెయిర్కు హాజరైన షేక్ మహ్మద్
- March 18, 2023
దుబాయ్: 20వ దుబాయ్ ఇంటర్నేషనల్ అరేబియన్ హార్స్ ఛాంపియన్షిప్కు వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుక్రవారం హాజరయ్యారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మార్చి 17న ప్రారంభమైన ఈ ఛఆంపియన్ షిప్ 19వ తేదీ వరకు జరుగనుంది. ఇందులో 14 విభాగాల్లో 151 గుర్రాలు పోటీ పడుతున్నాయి. మొత్తం $4 మిలియన్ల ప్రైజ్ మనీ బహుమతి కింద ప్రకటించారు. షేక్ మొహమ్మద్ తోపాటు షేక్ హెస్సా బింట్ హమ్దాన్ అల్ మక్తూమ్, దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హెలాల్ అల్ మర్రి ఉన్నారు.
తాజా వార్తలు
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..









