ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- June 16, 2026
మస్కట్: పిల్లలలో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సమగ్ర అధ్యయనానికి ఆదేశించారు. నివేదిక ఆధారంగా తగిన నియంత్రణ చర్యలను రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పిల్లలు మరియు టినేజర్లలో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కుటుంబాలు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయడంలో మరియు సోషల్ మీడియాను సురక్షితంగా, ప్రయోజనకరంగా ఉపయోగించేలా చూడటంలో నియంత్రణలు రూపొందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా డిజిటల్ రంగ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు.
తాజా వార్తలు
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..









