ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- June 16, 2026
మస్కట్: పిల్లలలో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సమగ్ర అధ్యయనానికి ఆదేశించారు. నివేదిక ఆధారంగా తగిన నియంత్రణ చర్యలను రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పిల్లలు మరియు టినేజర్లలో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కుటుంబాలు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయడంలో మరియు సోషల్ మీడియాను సురక్షితంగా, ప్రయోజనకరంగా ఉపయోగించేలా చూడటంలో నియంత్రణలు రూపొందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా డిజిటల్ రంగ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







