ఒమన్లో 13 మంది ప్రవాసులు అరెస్ట్
- March 19, 2023మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ సీబ్లో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 10 మందికి పైగా ప్రవాసులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) తెలిపింది. కార్మిక చట్టంలోని నిబంధనల అమలును తెలుసుకునేందుకు కార్మిక సంక్షేమ శాఖ డైరెక్టరేట్ జనరల్ ప్రాతినిధ్యం వహిస్తున్న విలాయత్ ఆఫ్ సీబ్, సీబ్ మునిసిపాలిటీ సహకారంతో తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 13 మంది కార్మికులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అరెస్టయిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ