ఒమన్లో 13 మంది ప్రవాసులు అరెస్ట్
- March 19, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ సీబ్లో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 10 మందికి పైగా ప్రవాసులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) తెలిపింది. కార్మిక చట్టంలోని నిబంధనల అమలును తెలుసుకునేందుకు కార్మిక సంక్షేమ శాఖ డైరెక్టరేట్ జనరల్ ప్రాతినిధ్యం వహిస్తున్న విలాయత్ ఆఫ్ సీబ్, సీబ్ మునిసిపాలిటీ సహకారంతో తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 13 మంది కార్మికులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అరెస్టయిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









