సైకిల్ తొక్కుతుండగా.. కారు ఢీకొని టీచర్ మృతి
- March 19, 2023
యూఏఈ: అబుధాబిలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కైనా హీలీ(38) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం ఉదయం 6 గంటలకు సైకిల్ తొక్కుతుండగా అజ్బాన్ బ్రిడ్జిపై అల్ రహ్బా వద్ద కారు ఢీకొనడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా కైనా హీలీ 3 - 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు ఫుట్బాల్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, నెట్బాల్, బాస్కెట్బాల్, ట్రయాథ్లాన్లను నేర్పుతారని ప్రిన్సిపాల్ అడ్రియన్ ఫ్రాస్ట్ తెలిపారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







