సైకిల్ తొక్కుతుండగా.. కారు ఢీకొని టీచర్ మృతి
- March 19, 2023
యూఏఈ: అబుధాబిలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కైనా హీలీ(38) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం ఉదయం 6 గంటలకు సైకిల్ తొక్కుతుండగా అజ్బాన్ బ్రిడ్జిపై అల్ రహ్బా వద్ద కారు ఢీకొనడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా కైనా హీలీ 3 - 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు ఫుట్బాల్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, నెట్బాల్, బాస్కెట్బాల్, ట్రయాథ్లాన్లను నేర్పుతారని ప్రిన్సిపాల్ అడ్రియన్ ఫ్రాస్ట్ తెలిపారు.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..