సైకిల్ తొక్కుతుండగా.. కారు ఢీకొని టీచర్ మృతి
- March 19, 2023
యూఏఈ: అబుధాబిలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కైనా హీలీ(38) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం ఉదయం 6 గంటలకు సైకిల్ తొక్కుతుండగా అజ్బాన్ బ్రిడ్జిపై అల్ రహ్బా వద్ద కారు ఢీకొనడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా కైనా హీలీ 3 - 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు ఫుట్బాల్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, నెట్బాల్, బాస్కెట్బాల్, ట్రయాథ్లాన్లను నేర్పుతారని ప్రిన్సిపాల్ అడ్రియన్ ఫ్రాస్ట్ తెలిపారు.
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా