కువైట్ ఆయిల్ కంపెనీలో చమురు లీకేజీ.. అత్యవసర పరిస్థితి ప్రకటన
- March 20, 2023
కువైట్: కువైట్కు పశ్చిమాన ఉన్న ప్రాంతంలో చమురు లీకేజీ కారణంగా కువైట్ ఆయిల్ కంపెనీ (KOC) అధికారులు సోమవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.లీకేజీ వల్ల కొందరు సిబ్బందికి గాయాలు అయ్యాయని అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ డిప్యూటీ సీఈఓ, KOC అధికారిక ప్రతినిధి ఖుసై అల్-అమెర్ తెలిపారు. కాగా, సంఘటన స్థలంలో విషపూరిత వాయువు ఆనవాళ్లను గుర్తించలేదని, ప్రస్తుతం KOC బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. సంఘటన స్థలంలో పరిస్థితిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు అల్-అమెర్ వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!
- విమాన ఛార్జీలపై పరిమితులను ఉపసంహరించుకున్న భారత్..!!









