కువైట్ ఆయిల్ కంపెనీలో చమురు లీకేజీ.. అత్యవసర పరిస్థితి ప్రకటన
- March 20, 2023
కువైట్: కువైట్కు పశ్చిమాన ఉన్న ప్రాంతంలో చమురు లీకేజీ కారణంగా కువైట్ ఆయిల్ కంపెనీ (KOC) అధికారులు సోమవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.లీకేజీ వల్ల కొందరు సిబ్బందికి గాయాలు అయ్యాయని అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ డిప్యూటీ సీఈఓ, KOC అధికారిక ప్రతినిధి ఖుసై అల్-అమెర్ తెలిపారు. కాగా, సంఘటన స్థలంలో విషపూరిత వాయువు ఆనవాళ్లను గుర్తించలేదని, ప్రస్తుతం KOC బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. సంఘటన స్థలంలో పరిస్థితిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు అల్-అమెర్ వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- విజయ్కు షాక్ ఇచ్చిన వామపక్ష పార్టీల నిర్ణయం
- ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..
- నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!
- కార్మికుల హక్కులు, సంస్కరణలపై ఫస్ట్ జాయింట్ మీటింగ్..!!









