పాపం....పీపాలో పాప
- May 06, 2016
పారిశ్రామిక ప్రాంతంలోని 1 వ వీధిలో గురువారం ఒక ఏడాది వయస్సు ఉన్న పాకిస్తానీ పసిబిడ్డ తన కుటుంబం యొక్క స్నానాల గదిలో ఉన్న ఒక నీటి పీపా లోనికి ఎగబాకి అందులోనికి దిగి మునిగిపోయి మరణించాడు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ పసిబిడ్డ నేలపై పాకుతూ స్నానాల గదిలోనికి వెళ్ళాడు అక్కడ నీటితో నిండి ఉన్నపీపా లోనికి దిగే యత్నంలో అకస్మాతుగా మునిగిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తల్లి బకెట్ లో అపస్మారక స్థితిలో ఉన్న తన చిన్నారిని చూసి ఏడుపులు పెడబొబ్బలతో అంబులెన్స్ ని పిలచి
అల్ క్యసిమి హాస్పిటల్ తరలించారు. వైద్య సిబ్బంది తమ వంతు కృషి చేసినప్పటికీ శిశువు ఆసుపత్రికి చేరుకొన్న 30 నిమిషాలలో మరణించాడు . పోలీసులు కేసు విచారణ ప్రారంభించి ఈ పిల్లవాని మృతిపై ఇంకేమైనా కారణం ఉందేమోనని తెల్సుకోనేందుకు తల్లిదండ్రులను ప్రశ్నించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









