భిక్షాటన చేస్తే Dhs5,000 జరిమానా, జైలుశిక్ష!
- March 25, 2023యూఏఈ: వీధుల్లో భిక్షాటన చేస్తే 5 వేల దిర్హాంల జరిమానా విధించడంతోపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (పిపి) హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియోను విడుదల చేసింది. నేరాలు, జరిమానాల చట్టాన్ని ఆమోదించడంలో ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31 2021లోని ఆర్టికల్ 475 ప్రకారం.. ఎవరైనా భౌతిక ప్రయోజనం లేదా ఏదైనా రూపంలో లేదా ఏదైనా ప్రయోజనం కోసం అభ్యర్థించడం ద్వారా యాచించడం నేరామని పేర్కొంది. భిక్షాటన చేస్తూ దొరికిన వారికి 3 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడుతుందని, Dhs 5,000 కంటే తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత