కువైట్లో యథావిధిగా పనిచేసిన పాఠశాలలు
- March 27, 2023
కువైట్: ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం అయ్యాయి. కొన్ని పాఠశాల మైదానాల్లో పాక్షికంగా నీటి గుంటలు ఏర్పడ్డాయి. పరిస్థితులను అధ్యయనం చేసిన కువైట్ విద్యాశాఖ పాఠశాలలను యథావిధిగా కొనసాగించినట్లు విద్యాశాఖ తెలిపింది. భారీ వర్షాల తర్వాత కూడా అన్ని విద్యా సౌకర్యాలు సురక్షితంగా.. చక్కగా పనిచేశాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ అల్-వెహెయిదా తెలిపారు. విద్యార్థులు, బోధన, పరిపాలనా సిబ్బంది భద్రతకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వాతావరణ శాఖతో విద్యామంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. మంగళవారం ఉదయం నాటికి క్రమంగా వాతావరణ పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







