కువైట్లో యథావిధిగా పనిచేసిన పాఠశాలలు
- March 27, 2023కువైట్: ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం అయ్యాయి. కొన్ని పాఠశాల మైదానాల్లో పాక్షికంగా నీటి గుంటలు ఏర్పడ్డాయి. పరిస్థితులను అధ్యయనం చేసిన కువైట్ విద్యాశాఖ పాఠశాలలను యథావిధిగా కొనసాగించినట్లు విద్యాశాఖ తెలిపింది. భారీ వర్షాల తర్వాత కూడా అన్ని విద్యా సౌకర్యాలు సురక్షితంగా.. చక్కగా పనిచేశాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ అల్-వెహెయిదా తెలిపారు. విద్యార్థులు, బోధన, పరిపాలనా సిబ్బంది భద్రతకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వాతావరణ శాఖతో విద్యామంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. మంగళవారం ఉదయం నాటికి క్రమంగా వాతావరణ పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్