పాఠశాల భవనాలపైనే ..ఎక్కువ ఫిర్యాదులు
- May 07, 2016
విద్య మంత్రిత్వ శాఖ అందుకొన్న మొత్తం ఫిర్యాదుల్లో 88 శాతం ప్రభుత్వ భవనాల పరిస్థితి గురించే ఉండటం విశేషం.ఇందులో బాలుర మరియు బాలికల పాఠశాలలు సంబంధించినవెనని అధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.రబీ అల్ థానీ మరియు జుమది అల్ అవ్వల్ నెలలలో, రాజ్య నలుమూలల పాఠశాలల నుండి 423 అత్యవసర ఫిర్యాదులు మంత్రిత్వ శాఖ అందాయి. ఈ ఫిర్యాదులను యాబై శాతం తీవ్రమైన సమస్యలవి కాగా. పాఠశాలలు అమ్మాయిలు నుండి 143 ఫిర్యాదులు, బాలుర నుండి 74 ఫిర్యాదులు అందాయి.
ఇక సాధారణ ఫిర్యాదులు ఏమిటంటే నిరుపయోగమైన సైరెన్ లు వినిపించడం,, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మరియు విద్యుత్ కోత గురించి ఆందోళన. ఇవి చాలా ప్రమాదకరమైన సమస్యలు గా వర్గీకరించబడ్డాయి. పాఠశాల భవనాలు లో పగుళ్ళు నిర్మిస్తున్న అంతస్తులలో నాణ్యత లేకపోవడం తదితర నిర్మాణ సమస్యల గురించి ఫిర్యాదులు సైతం ఉన్నాయి.
నివేదిక కారణంగా బాలుర పాఠశాలలో బయట నుండి బాహ్య సరిహద్దులలో ప్రమాదం జరిగి పాఠశాలల్లో నలుగురుకి గాయాలు మరియు ఒకరు చనిపోవడంఉన్నాయి అని అన్నారు బాలికల పాటశాలలో ఎవరకి ఎటువంటి గాయాలు కాలేదు.
మొత్తం ఫిర్యాదులలో 43 శాతం ప్రాధమిక బాలుర నుంచి వచ్చినవి కాగా మరియు బాలికల పాఠశాలలకు చెందినవారు. వాటిలో యాభై-తొమ్మిది బాలుర పాఠశాలల నుంచి కాగా మరియు అమ్మాయిల పాఠశాలల నుండి 124 ఫిర్యాదులు వచ్చాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







