పోలిస్ సబ్ ఇన్స్పెక్టర్ తుది రాతపరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: కమిషనర్ చౌహాన్
- April 08, 2023హైదరాబాద్: నేడు ప్రారంభమైన తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ సబ్-ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ తెలిపారు. రామంతాపూర్ లోని ప్రిన్సిటన్ కళాశాల మరియు టికేఆర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సందర్శించిన కమిషనర్ అక్కడి భద్రతా ఏర్పాట్లు పరీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచాలని పరీక్షా కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. మహిళా అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.డీసీపీ మల్కాజిగిరి జానకి, ఏసిపి నరేష్ రెడ్డి మరియు ఇతర అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం