భారతీయ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత
- April 12, 2023
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా (99) కన్నుమూశారు. అతని మరణాన్ని ఇన్స్పేస్ ఛైర్మన్ పవన్ కె గోయెంకా ఒక ట్వీట్లో ధృవీకరించారు. "పారిశ్రామిక ప్రపంచం ఈరోజు అత్యంత ఉన్నతమైన వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది. వ్యాపారం, ఆర్థిక విషయాలను కేషుబ్ మహీంద్రా ద్వారానే ప్రేరణ పొందాను. " అని గోయెంకా తన ట్వీట్ లో పేర్కొన్నారు. కేషుబ్ మహీంద్రా.. 1963 నుండి 2012 వరకు దాదాపు ఐదు దశాబ్దాల పాటు తన తండ్రికి చెందిన సంస్థలకు ఛైర్మన్గా పనిచేశారు. అనంతరం తన మేనల్లుడు, ప్రస్తుత చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు పగ్గాలు అప్పగించి శేషజీవితాన్ని గడుపుతున్నారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









