భారతీయ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత
- April 12, 2023
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా (99) కన్నుమూశారు. అతని మరణాన్ని ఇన్స్పేస్ ఛైర్మన్ పవన్ కె గోయెంకా ఒక ట్వీట్లో ధృవీకరించారు. "పారిశ్రామిక ప్రపంచం ఈరోజు అత్యంత ఉన్నతమైన వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది. వ్యాపారం, ఆర్థిక విషయాలను కేషుబ్ మహీంద్రా ద్వారానే ప్రేరణ పొందాను. " అని గోయెంకా తన ట్వీట్ లో పేర్కొన్నారు. కేషుబ్ మహీంద్రా.. 1963 నుండి 2012 వరకు దాదాపు ఐదు దశాబ్దాల పాటు తన తండ్రికి చెందిన సంస్థలకు ఛైర్మన్గా పనిచేశారు. అనంతరం తన మేనల్లుడు, ప్రస్తుత చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు పగ్గాలు అప్పగించి శేషజీవితాన్ని గడుపుతున్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







