ఆర్థిక సంస్థలకు ఏప్రిల్ 25వరకు ఈద్ సెలవులు
- April 20, 2023
దోహా: ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) దేశంలోని అన్ని ఆర్థిక సంస్థలకు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించింది. ఈద్ సెలవులు ఏప్రిల్ 23 నుండి ప్రారంభమై.. ఏప్రిల్ 25 వరకు ఉండనున్నాయి. ఏప్రిల్ 26న అన్ని ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తాయని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!









