దుబాయ్ లో ‘బాలీవుడ్ పార్క్స్’ మూసివేత
- April 21, 2023
దుబాయ్: బాలీవుడ్ పార్క్స్ దుబాయ్ ఏప్రిల్ 20 నుంచి శాశ్వతంగా మూసివేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అయితే, ఈ ఐకానిక్ రాజ్ మహల్ వేదిక ప్రైవేట్ ఈవెంట్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇన్నాళ్లూ అండగా నిలిచి, సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్-అబుధాబి సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ పార్కును 2016 నవంబర్ లో ప్రారంభించారు. ఇది బాలీవుడ్ బౌలేవార్డ్, ముంబై చౌక్, గ్రామీణ రవైన్, రాయల్ ప్లాజా, బాలీవుడ్ ఫిల్మ్ స్టూడియో వంటి ఐదు జోన్లలో విస్తరించి ఉంది. ఇది అనేక బాలీవుడ్ కార్యక్రమాలు, సినిమాలు, నాటక ప్రదర్శనలకు ప్రసిద్ధి పొందింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







