కాక్పిట్లోకి స్నేహితురాలు.. ఎయిరిండియా పైలట్ పై విచారణ
- April 21, 2023
యూఏఈ: దుబాయ్ నుంచి ఢిల్లీకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమాన పైలట్ కాక్పిట్లోకి తన స్నేహితురాలిని అనుమతించడంపై ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ అంశంపై డీజీసీఏ విచారణ జరుపుతోందని.. సంబంధిత వాస్తవాలను దర్యాప్తు బృందం పరిశీలిస్తుందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 27న ఈ సంఘటన జరిగిందని, ఇది ఏవియేషన్ రెగ్యులేటర్ చట్టం, DGCA భద్రతా నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుందని సదరు అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









