కాక్పిట్లోకి స్నేహితురాలు.. ఎయిరిండియా పైలట్ పై విచారణ
- April 21, 2023
యూఏఈ: దుబాయ్ నుంచి ఢిల్లీకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమాన పైలట్ కాక్పిట్లోకి తన స్నేహితురాలిని అనుమతించడంపై ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ అంశంపై డీజీసీఏ విచారణ జరుపుతోందని.. సంబంధిత వాస్తవాలను దర్యాప్తు బృందం పరిశీలిస్తుందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 27న ఈ సంఘటన జరిగిందని, ఇది ఏవియేషన్ రెగ్యులేటర్ చట్టం, DGCA భద్రతా నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుందని సదరు అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







