కాక్పిట్లోకి స్నేహితురాలు.. ఎయిరిండియా పైలట్ పై విచారణ
- April 21, 2023
యూఏఈ: దుబాయ్ నుంచి ఢిల్లీకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమాన పైలట్ కాక్పిట్లోకి తన స్నేహితురాలిని అనుమతించడంపై ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ అంశంపై డీజీసీఏ విచారణ జరుపుతోందని.. సంబంధిత వాస్తవాలను దర్యాప్తు బృందం పరిశీలిస్తుందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 27న ఈ సంఘటన జరిగిందని, ఇది ఏవియేషన్ రెగ్యులేటర్ చట్టం, DGCA భద్రతా నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుందని సదరు అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







