ఒమన్ లో నేడు ఈద్ అల్-ఫితర్.. శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్
- April 22, 2023
మస్కట్: ఈద్ అల్-ఫితర్ (1444 AH) సందర్భంగా ఒమన్ సుల్తానేట్ పౌరులు, నివాసితులకు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలిపారు. సుల్తానేట్ ఈద్ అల్-ఫితర్ మొదటి రోజుని ఏప్రిల్ 22( శనివారం) జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, జీసీసీ దేశాల్లో శుక్రవారం(ఏప్రిల్ 21) ఈద్ మొదటిరోజుగా జరుపుకున్న విషయం తెలిసిందే. సుల్తానేట్ లో గురువారం నెలవంక కనిపంచనందున శుక్రవారం ఈద్ అల్-ఫితర్ మొదటిరోజు శనివారం(ఏప్రిల్ 22) అని మూన్ సైటింగ్ కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







