ఒమన్ లో నేడు ఈద్ అల్-ఫితర్.. శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్
- April 22, 2023
మస్కట్: ఈద్ అల్-ఫితర్ (1444 AH) సందర్భంగా ఒమన్ సుల్తానేట్ పౌరులు, నివాసితులకు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలిపారు. సుల్తానేట్ ఈద్ అల్-ఫితర్ మొదటి రోజుని ఏప్రిల్ 22( శనివారం) జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, జీసీసీ దేశాల్లో శుక్రవారం(ఏప్రిల్ 21) ఈద్ మొదటిరోజుగా జరుపుకున్న విషయం తెలిసిందే. సుల్తానేట్ లో గురువారం నెలవంక కనిపంచనందున శుక్రవారం ఈద్ అల్-ఫితర్ మొదటిరోజు శనివారం(ఏప్రిల్ 22) అని మూన్ సైటింగ్ కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







