జెడ్డాలో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు చేసిన రాజు సల్మాన్
- April 22, 2023
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ శుక్రవారం ఉదయం జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్లో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనను చేశారు. ఈద్ ప్రార్థనలకు రాయల్ కోర్ట్లోని సలహాదారు డాక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ అలీ బిన్ నోహ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈద్ అల్-ఫితర్ విశేషాలను ఉపన్యాసం (ఖుత్బా)లో వివరించారు. అంతకుముందు కింగ్ సల్మాన్ ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌదీ పౌరులు, నివాసితులు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







