జెడ్డాలో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు చేసిన రాజు సల్మాన్
- April 22, 2023
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ శుక్రవారం ఉదయం జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్లో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనను చేశారు. ఈద్ ప్రార్థనలకు రాయల్ కోర్ట్లోని సలహాదారు డాక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ అలీ బిన్ నోహ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈద్ అల్-ఫితర్ విశేషాలను ఉపన్యాసం (ఖుత్బా)లో వివరించారు. అంతకుముందు కింగ్ సల్మాన్ ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌదీ పౌరులు, నివాసితులు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









