జెడ్డాలో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు చేసిన రాజు సల్మాన్
- April 22, 2023
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ శుక్రవారం ఉదయం జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్లో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనను చేశారు. ఈద్ ప్రార్థనలకు రాయల్ కోర్ట్లోని సలహాదారు డాక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ అలీ బిన్ నోహ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈద్ అల్-ఫితర్ విశేషాలను ఉపన్యాసం (ఖుత్బా)లో వివరించారు. అంతకుముందు కింగ్ సల్మాన్ ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌదీ పౌరులు, నివాసితులు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







