ఈద్ అల్-ఫితర్: కిక్కిరిసిన మస్జీదులు
- April 22, 2023
కువైట్: కువైట్ వ్యాప్తంగా శుక్రవారం(ఏప్రిల్ 21) ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయి. ప్రార్థనలకు వచ్చినవారితో మస్జీదులు కిక్కిరిసిపోయాయి. గత నెల రోజులుగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులు.. ఈద్ ప్రత్యేక ప్రార్థనలతో ముగింపు పలికారు. వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా చాలా మంది ప్రజలు మస్జీదులు, పబ్లిక్ ప్లేసులు, స్టేడియంలలో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









