ఈద్ అల్-ఫితర్: కిక్కిరిసిన మస్జీదులు
- April 22, 2023
కువైట్: కువైట్ వ్యాప్తంగా శుక్రవారం(ఏప్రిల్ 21) ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయి. ప్రార్థనలకు వచ్చినవారితో మస్జీదులు కిక్కిరిసిపోయాయి. గత నెల రోజులుగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులు.. ఈద్ ప్రత్యేక ప్రార్థనలతో ముగింపు పలికారు. వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా చాలా మంది ప్రజలు మస్జీదులు, పబ్లిక్ ప్లేసులు, స్టేడియంలలో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







