ఈద్ అల్-ఫితర్: కిక్కిరిసిన మస్జీదులు
- April 22, 2023
కువైట్: కువైట్ వ్యాప్తంగా శుక్రవారం(ఏప్రిల్ 21) ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయి. ప్రార్థనలకు వచ్చినవారితో మస్జీదులు కిక్కిరిసిపోయాయి. గత నెల రోజులుగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులు.. ఈద్ ప్రత్యేక ప్రార్థనలతో ముగింపు పలికారు. వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా చాలా మంది ప్రజలు మస్జీదులు, పబ్లిక్ ప్లేసులు, స్టేడియంలలో ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







