బంగ్లాదేశ్లో మెరుపుల భీభత్సం..9 మంది రైతు కార్మికులు మృతి
- April 24, 2023
ఢాకా: బంగ్లాదేశ్లో ఆదివారం రెండు గంటల పాటు వర్షంతో పాటు మెరుపులు భీభత్సం సృష్టించాయి. దీంతో పొలాల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది రైతు కార్మికులు మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల కురిసిన భారీ వర్షానికి సునమ్గంజ్, మౌల్విబజార్, సిల్హెట్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా దక్షిణాసియాలో మే, జూన్ల మధ్య మెరుపులు, పిడుగులతో అత్యధిక మరణాలు నమోదవుతుంటాయి. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటోంది. వాతావరణ మార్పులే ఈ ప్రమాదాలకు కారణాలవుతున్నాయని నిపుణులు తేల్చారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







