కువైట్ లో 400 డెలివరీ బైక్లు సీజ్
- April 24, 2023
కువైట్: వివిధ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి కువైట్ లో భారీగా డెలివరీ బైకులను అధికారులు సీజ్ చేశారు. మొత్తం డెలివరీ బైక్లపై 422 ఉల్లంఘనలను జారీ చేసినట్లు ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. నియమిత లేన్లను పాటించకపోవడం, గడువు ముగిసిన బీమాతో డ్రైవింగ్ చేయడం, లైసెన్స్ బుక్ని తీసుకెళ్లకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం వంటివి ఉల్లంఘనల్లో అధికంగా ఉన్నాయని తెలిపారు. సీజ్ చేసిన బైకులను ట్రాఫిక్ రిజర్వేషన్ గ్యారేజీకి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









