WTC ఫైనల్‌కు భారత జట్టు ప్రకటన

- April 25, 2023 , by Maagulf
WTC ఫైనల్‌కు భారత జట్టు ప్రకటన

ముంబై: లండన్‌లోని ఓవల్‌ వేదికగా ఈ ఏడాది జూన్‌ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్‌ కోసం భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. గాయపడిన శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో ఐపీఎల్‌-2023లో రాణిస్తున్న అజింక్య రహానేను ఎంపిక చేశారు. కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చారు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఉనద్కత్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com