దక్షిణ అల్ షర్కియాలో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం
- April 27, 2023
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని జలాన్ బనీ బు అలీలోని విలాయత్లో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను అత్యవసర సేవా సిబ్బంది గుర్తించారని ఒమన్ సుల్తానేట్ సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది.
సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని జాలాన్ బనీ బు అలీ విలాయత్లోని వాడి అల్-బతాలో ఒక మేల్ పౌరుడు చనిపోయినట్లు సీడీఏఏ ధృవీకరించింది. జలాన్ బనీ బు అలీలోని విలాయత్లోని వాడి అల్ బాతా ప్రవాహంలో తొమ్మిది మందితో సహా మూడు వాహనాలు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమంలో ఆరుగురిని అధికారులు రక్షించగా.. ముగ్గురు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు మరణించగా.. ఒకరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









