వినియోగదారుల హక్కుల ఉల్లంఘన.. 23 మంది వ్యాపారులకు జరిమానా
- April 28, 2023
బహ్రెయిన్: వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘించినందుకు ఇక్కడి వ్యాపారులపై మొత్తం BD11,300 వరకు జరిమానాలను కోర్టు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. ఈ సంవత్సరం చట్టాలను ఉల్లంఘించినందుకు కోర్టులు 23 మంది వ్యాపారులకు BD100- BD1,000 మధ్య జరిమానా విధించాయి. లోపభూయిష్ట వస్తువులను అమ్మడం, వినియోగదారులకు రీఫండ్ చేయడానికి లేదా సేవలలో లోపాలను భర్తీ చేయడానికి నిరాకరించిన వ్యాపారుల గురించి వినియోగదారుల రక్షణ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు 65 నోటిఫికేషన్లను జారీ చేసింది. కోర్టులో ఇంకా అనేక కేసులు పెండింగ్లో ఉన్నందున జరిమానాలు పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!









