కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించని ఏడు కంపెనీలపై చర్యలు
- May 02, 2023
మస్కట్: చట్టబద్ధంగా పేర్కొన్న తేదీలోగా వేతనాలు చెల్లించనందుకు ఏడు కంపెనీలను కార్మిక మంత్రిత్వ శాఖ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ (51)ని ఉల్లంఘించినందుకు ఏడు కంపెనీలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడ్మినిస్ట్రేషన్కు సూచించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. చట్టబద్ధంగా పేర్కొన్న తేదీలో వేతనాలు చెల్లించడంలో ఆయా కంపెనీలు విఫలం కావడంతో చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







