కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించని ఏడు కంపెనీలపై చర్యలు
- May 02, 2023
మస్కట్: చట్టబద్ధంగా పేర్కొన్న తేదీలోగా వేతనాలు చెల్లించనందుకు ఏడు కంపెనీలను కార్మిక మంత్రిత్వ శాఖ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ (51)ని ఉల్లంఘించినందుకు ఏడు కంపెనీలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడ్మినిస్ట్రేషన్కు సూచించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. చట్టబద్ధంగా పేర్కొన్న తేదీలో వేతనాలు చెల్లించడంలో ఆయా కంపెనీలు విఫలం కావడంతో చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!
- ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని మోదీ సూచనలు
- భారత నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ
- తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న శ్రీ పల్లవి
- ఆధునీకరణ పనులు పూర్తి.. కువైట్ ఆరోగ్య కేంద్రం రీ ఓపెన్..!!
- వచ్చే వారం సముద్రం కల్లోలంగా ఉంటుంది: ఖతార్
- మస్కట్లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- జూన్ నెలకి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!









