ఒమన్లో ఇసుక కూలి కార్మికుడు మృతి..3 రోజుల్లో రెండో ఘటన
- May 03, 2023
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో బావి తవ్వుతుండగా ఇసుక కూలడంతో ఓ ఆసియా కార్మికుడు మృతి చెందాడని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) వెల్లడించింది. మూడు రోజుల్లో ఈ తరహా ఘటన ఇది రెండోవది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముంట్రెబ్లోని ఒక పొలం వద్ద బావి తవ్వుతుండగా ఇసుక కూలిన ఘటన చోటుచేసుకుందని సమాచారం అందడంతో.. సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఏప్రిల్ 30న సౌత్ అల్ బతినా గవర్నరేట్లో ఒక సంస్థ నిర్వహణ పనులు చేస్తుండగా ఇసుక కూలిన సంఘటనలో ముగ్గురు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అమరావతే రాజధానిగా తీర్మానం..
- కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!!
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు









