ఒమన్లో ఇసుక కూలి కార్మికుడు మృతి..3 రోజుల్లో రెండో ఘటన
- May 03, 2023
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో బావి తవ్వుతుండగా ఇసుక కూలడంతో ఓ ఆసియా కార్మికుడు మృతి చెందాడని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) వెల్లడించింది. మూడు రోజుల్లో ఈ తరహా ఘటన ఇది రెండోవది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముంట్రెబ్లోని ఒక పొలం వద్ద బావి తవ్వుతుండగా ఇసుక కూలిన ఘటన చోటుచేసుకుందని సమాచారం అందడంతో.. సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఏప్రిల్ 30న సౌత్ అల్ బతినా గవర్నరేట్లో ఒక సంస్థ నిర్వహణ పనులు చేస్తుండగా ఇసుక కూలిన సంఘటనలో ముగ్గురు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు









