గో ఫస్ట్ విమానాలు రద్దు.. ఇండియా-యూఏఈ ప్రయాణికులపై ప్రభావం..!
- May 03, 2023
యూఏఈ: మే 3, 4, 5వ తేదీల్లో క్యారియర్ విమానాలను రద్దు చేయడంతో బారత్-యూఏఈ మధ్య అత్యంత తక్కువ ధర కలిగిన ఎయిర్లైన్ గో ఫస్ట్తో ప్రయాణించడానికి బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ ఎయిర్లైన్ భారతదేశంలోని అనేక నగరాల నుండి అబుధాబి, దుబాయ్లకు సర్వీసులను అందిస్తోంది. యూఏఈలోని ట్రావెల్ ఏజెంట్లు మాట్లాడుతూ చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాల్లో రీబుక్ చేసుకుంటున్నారని తెలిపారు. మే 3-5 తేదీల మధ్య షెడ్యూల్ చేయబడిన విమాన సర్వీసులను "ఆపరేషన్ కారణాల వల్ల" రద్దు చేయబడినట్లు ఎయిర్లైన్ తన వెబ్ సైట్లో వెల్లడించింది. “విమానాలు రద్దు చేయడం వల్ల కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. త్వరలోనే టికెట్లు రద్దయిన వారికి పూర్తి వాపసు చేయబడుతుంది. ”అని తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!









