గో ఫస్ట్ విమానాలు రద్దు.. ఇండియా-యూఏఈ ప్రయాణికులపై ప్రభావం..!
- May 03, 2023
యూఏఈ: మే 3, 4, 5వ తేదీల్లో క్యారియర్ విమానాలను రద్దు చేయడంతో బారత్-యూఏఈ మధ్య అత్యంత తక్కువ ధర కలిగిన ఎయిర్లైన్ గో ఫస్ట్తో ప్రయాణించడానికి బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ ఎయిర్లైన్ భారతదేశంలోని అనేక నగరాల నుండి అబుధాబి, దుబాయ్లకు సర్వీసులను అందిస్తోంది. యూఏఈలోని ట్రావెల్ ఏజెంట్లు మాట్లాడుతూ చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాల్లో రీబుక్ చేసుకుంటున్నారని తెలిపారు. మే 3-5 తేదీల మధ్య షెడ్యూల్ చేయబడిన విమాన సర్వీసులను "ఆపరేషన్ కారణాల వల్ల" రద్దు చేయబడినట్లు ఎయిర్లైన్ తన వెబ్ సైట్లో వెల్లడించింది. “విమానాలు రద్దు చేయడం వల్ల కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. త్వరలోనే టికెట్లు రద్దయిన వారికి పూర్తి వాపసు చేయబడుతుంది. ”అని తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు









